నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధం వ్యతిరేకంగా ప్రారంభమైన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 19 మంది మృతి, 347 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. తాజా వివరాలు, సంఘటనల విశ్లేషణ.