నైపుణ్యం పోర్టల్‌ను సెప్టెంబర్ 1న ప్రారంభించండి: అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్‌

ఆగష్టులోగా నైపుణ్యం పోర్టల్‌ను పూర్తిచేయాలని, సెప్టెంబర్ 1న ప్రారంభించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. విదేశాల్లో ఉపాధి కోసం ఓంక్యాప్, ఎన్ఆర్ టి సేవలు, హెల్ప్‌లైన్‌ వివరాలు కూడా వెల్లడించారు.

“నల్లపరెడ్డి వ్యాఖ్యలపై పవన్, లోకేష్ ఆగ్రహం”

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిపై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపరిస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు.

నారా లోకేష్‌కు అపూర్వ విజ్ఞత… జ‌గ‌న్‌తో భిన్నంగా ప్రజల్లో ఆదరణ పొందుతున్న యువ నేత

రాజకీయాల్లో అనుభవం ఎంత ఉన్నా, ఎన్ని ఎన్నికల్లో విజయం సాధించినా, నేతల వ్యక్తిత్వాన్ని నిర్ధారించే అంశాల్లో విజ్ఞత ప్రధానంగా ఉండాలి. ఇది పాఠశాలలలో నేర్పేది కాదు. అది వ్యక్తిగతంగా అలవడాల్సిన లక్షణం. వైఎస్సార్ కాంగ్రెస్ […]