“నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్” లోగో ఆవిష్కరణ

మంగళగిరిలో “నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్” లోగోను సినీ ప్రముఖులు డాక్టర్ గౌతమ్ రాజు ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 20-25 వేల లాబ్స్‌ను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని అసోసియేషన్ అధ్యక్షులు తాడేకోరు శ్రీహరి బాబు తెలిపారు.

మంగళగిరి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం – జర్నలిస్టులకు సభ్యత్వ రశీదుల అందజేత

మంగళగిరి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై చర్చించడంతో పాటు సభ్యత్వ రశీదుల అందజేత కార్యక్రమం నిర్వహించారు.

నేపాల్‌లో చిక్కుకున్న 217 తెలుగు పౌరుల రక్షణకు లోకేష్ అపరాత్రి శ్రమ

నేపాల్‌లో చిక్కుకున్న 217 తెలుగు పౌరులను సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ సమన్వయంతో ప్రత్యేక విమానాలు, మిలటరీ సాయం, హెలికాప్టర్లతో సహాయక చర్యలు జరుగుతున్నాయి. బాధితులకు ధైర్యం చెప్పిన లోకేష్ వివరాలు.

నారా లోకేష్ ఢిల్లీ పర్యటన: ప్రధానితో 45 నిమిషాల చర్చ – ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశ

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు, పెట్టుబడులు, పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టుల పురోగతిపై 45 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీ రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశ చూపనుందని అంచనా.

గల్లా జయదేవ్ రీఎంట్రీకి సంకేతాలు – టిడిపిలో తిరిగి చేరే అవకాశమా?

గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయ రీఎంట్రీకు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు, లోకేష్‌తో వేదిక పంచుకోవడం, కాణిపాకం ఆలయ సందర్శనలో చేసిన వ్యాఖ్యలు ఆయన మళ్లీ టిడిపిలోకి చేరతారని ఊహాగానాలు బలపరుస్తున్నాయి.

Title:నారా లోకేష్ ఎదురుదాడి రాజకీయాలు – వైఎస్ఆర్‌సీపీని కుదిపేస్తున్న కొత్త శైలి

నారా లోకేష్ సాఫ్ట్ లీడర్ అనే అభిప్రాయాన్ని వదిలి, ఎదురుదాడి రాజకీయాలతో వైఎస్ఆర్‌సీపీకి గట్టి సవాల్ విసురుతున్నారు. ఆయన వ్యూహాలు ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోండి.

రాజధాని గ్రామాల్లో రైతు కూలీ పింఛన్ల పునరుద్ధరణ – చంద్రబాబు, పవన్, లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు

రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు తిరిగి రైతు కూలీ పింఛన్లు పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం. రూ.5,000 చొప్పున మంజూరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌కు ప్రజల నుంచి ధన్యవాదాలు.

ఏపీలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు – సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్య పోర్టల్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 1న నైపుణ్య పోర్టల్ ప్రారంభం, ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అమలు లాంటి చర్యలు చేపట్టనున్నారు.

మంగళగిరిలో శరవేగంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణం – ప్రజలకు ఆరోగ్య భరోసా

మంగళగిరిలో రూ.140 కోట్ల వ్యయంతో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఇది స్థానికులకు పెద్ద ఊరటగా మారుతోంది.

నైపుణ్యం పోర్టల్‌ను సెప్టెంబర్ 1న ప్రారంభించండి: అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్‌

ఆగష్టులోగా నైపుణ్యం పోర్టల్‌ను పూర్తిచేయాలని, సెప్టెంబర్ 1న ప్రారంభించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. విదేశాల్లో ఉపాధి కోసం ఓంక్యాప్, ఎన్ఆర్ టి సేవలు, హెల్ప్‌లైన్‌ వివరాలు కూడా వెల్లడించారు.