అమరావతి పరిధిలోని మంగళగిరి APSP 6వ బెటాలియన్లో రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీస్ జట్లు పాల్గొంటుండగా, ఈ మ్యాచ్లు ఎన్టీఆర్ జిల్లాలోని ACA స్టేడియంలో 5 రోజుల పాటు జరగనున్నాయి.
Tag: నారా చంద్రబాబు నాయుడు
అర్హులందరికీ ఇళ్లు – జర్నలిస్టులకు కూడా ఇళ్ల కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం: మంత్రి కొలుసు పార్థసారధి
ఆంధ్రప్రదేశ్లో ప్రతి అర్హ నిరుపేద కుటుంబానికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు. జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణంపై మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన.
“నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్” లోగో ఆవిష్కరణ
మంగళగిరిలో “నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్” లోగోను సినీ ప్రముఖులు డాక్టర్ గౌతమ్ రాజు ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 20-25 వేల లాబ్స్ను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని అసోసియేషన్ అధ్యక్షులు తాడేకోరు శ్రీహరి బాబు తెలిపారు.