నాగ వైష్ణవి హత్య కేసులో హైకోర్టు పంది వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించింది. సోదరుడు హరీష్‌ భయపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.