మహిళా క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ ఘన బహుమతి – ప్రతి క్రీడాకారిణికి సియెర్రా SUV!

ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ ప్రత్యేక బహుమతి. ప్రతి క్రీడాకారిణికి కొత్త టాటా సియెర్రా SUVని బహుమతిగా అందజేస్తున్న సంస్థ. రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు.

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాలు – సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, ప్రాంతాల వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, శ్రీకాకుళం, అమరావతి సహా నాలుగు కొత్త కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయాల ప్రాధాన్యత, ప్రాంతాల వివరాలు, భవిష్యత్ ప్రభావం తెలుసుకోండి.

దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం – ఇండియా బ్లాక్ అభ్యర్థిపై భారీ మెజారిటీ

ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిపై భారీ మెజారిటీ సాధించారు. ఆయన రాజకీయ ప్రయాణం, గవర్నర్ పదవులు, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార వివరాలు తెలుసుకోండి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలు స్వదేశానికి తీసుకురావాలని కుమార్తె అనితా బోస్ విజ్ఞప్తి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. తన వయసు రీత్యా ఈ సమస్యకు త్వరగా ముగింపు కావాలని ఆమె కోరారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించండి: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ మాటలు

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిణామాలను పరిగణలోకి తీసుకొని, తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం […]

ఉగ్రవాదానికి మద్దతిస్తే ఊరుకోం.. ద్వంద్వ వైఖరి వద్దంటూ జీ-7 సదస్సులో మోదీ హెచ్చరిక

కెనానాస్కిస్: ప్రపంచ శాంతికి పెద్ద ముప్పుగా మారిన ఉగ్రవాదంపై గట్టి సందేశం ఇచ్చేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ముందుకొచ్చారు. జీ-7 సదస్సులో భాగంగా జరిగిన ఔట్‌రీచ్ సెషన్‌ వేదికగా మోదీ కీలక […]