మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో జంతువుల రక్తంతో అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వెటర్నరీ డాక్టర్, మటన్ షాప్ యజమాని అరెస్ట్ వివరాలు.