ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భారత్ చరిత్ర సృష్టించింది. షఫాలీ వర్మ అద్భుత బ్యాటింగ్‌, దీప్తి శర్మ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాపై భారత్‌ 52 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్‌ టైటిల్‌ గెలుచుకుంది.