గుడివాడ, కృష్ణాజిల్లా:పట్టభద్రులు కేవలం పాఠశాలల పరీక్షల్లోనే కాకుండా జీవితంలో ఎదురయ్యే పరీక్షల్లోనూ విజయవంతంగా నిలవాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సూచించారు. విద్యతోపాటు సామాజిక స్పృహను కూడా అభివృద్ధి చేసుకోవాలన్న ఆయన, […]