తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..! 48 గంటల్లో ఖాతాల్లోకి డబ్బులు – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక హామీ

తెలంగాణలో పంటల కొనుగోళ్లు వేగవంతం అవుతున్నాయి. 8.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. రైతుల ఖాతాల్లోకి 48 గంటల్లో రూ.1,208 కోట్లు జమ కానున్నాయని హామీ ఇచ్చారు.

జాబ్స్ టియర్స్ మిల్లెట్ సాగు: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, ఎగుమతుల అవకాశాలు

జాబ్స్ టియర్స్ మిల్లెట్ సాగు రైతులకు బంగారు బాట. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, కిలో ధర ₹2000-₹4000 వరకు. ఆరోగ్య విలువలు, మార్కెటింగ్ ప్లాన్, ఎగుమతుల అవకాశాలు, ప్రభుత్వ సబ్సిడీల వివరాలు తెలుసుకోండి.