తెలంగాణలో పంటల కొనుగోళ్లు వేగవంతం అవుతున్నాయి. 8.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రైతుల ఖాతాల్లోకి 48 గంటల్లో రూ.1,208 కోట్లు జమ కానున్నాయని హామీ ఇచ్చారు.
Tag: తెలంగాణ వ్యవసాయం
జాబ్స్ టియర్స్ మిల్లెట్ సాగు: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, ఎగుమతుల అవకాశాలు
జాబ్స్ టియర్స్ మిల్లెట్ సాగు రైతులకు బంగారు బాట. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, కిలో ధర ₹2000-₹4000 వరకు. ఆరోగ్య విలువలు, మార్కెటింగ్ ప్లాన్, ఎగుమతుల అవకాశాలు, ప్రభుత్వ సబ్సిడీల వివరాలు తెలుసుకోండి.