తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, ఇంద్రేశం గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో ఉండే ఈ ప్రాంతాలు పారిశ్రామిక అభివృద్ధి, […]