Telangana: సంక్రాంతికి సొంతూరు వెళ్తున్నారా? ప్రయాణికులకు తెలంగాణ సర్కార్ శుభవార్త – టోల్ చార్జీలపై కీలక నిర్ణయం

సంక్రాంతి పండుగకు సొంతూరికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. టోల్ చార్జీలు ప్రభుత్వమే భరించే అంశంపై కీలక సమావేశం.

అందెశ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు– తెలంగాణ ఉద్యమానికి కవుల త్యాగాలే పునాది

అందెశ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్రను స్మరించారు. ఉద్యమకారులకు స్థలాలు, ఇండ్ల కేటాయింపుపై కీలక ప్రకటనలు చేశారు.

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..! 48 గంటల్లో ఖాతాల్లోకి డబ్బులు – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక హామీ

తెలంగాణలో పంటల కొనుగోళ్లు వేగవంతం అవుతున్నాయి. 8.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. రైతుల ఖాతాల్లోకి 48 గంటల్లో రూ.1,208 కోట్లు జమ కానున్నాయని హామీ ఇచ్చారు.

17 ఏళ్ల హామీ నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు

2008లో బలిమెల ఘటనలో మావోయిస్టుల దాడిలో అమరులైన గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్ల కుటుంబాల 17 ఏళ్ల కల సాకారమైంది. సీఎం రేవంత్ రెడ్డి గాజులరామారాంలో 33 కుటుంబాలకు 200 గజాల ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు.

తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ: పోలవరం-బనకచర్ల అంశంపై ఘర్షణ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో కీలకంగా సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధానం, తెలంగాణ 9 అంశాలపై వాదనలు వెల్లువెత్తనున్నాయి. కీలక నిర్ణయాలు వస్తాయా?