తిరుపతి జిల్లా దొడ్లవారిమిట్టలో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో 6 మంది గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని పోలీసులు పేర్కొన్నారు.