ముంబైలో 1977లో తన ప్రేయసిని కత్తితో పొడిచిన కేసులో 48 ఏళ్ల తర్వాత 81 ఏళ్ల చంద్రశేఖర్‌ మధుకర్‌ కాలేకర్‌ పట్టుబడ్డాడు. న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు.