ఏపీలో వైసీపీ అసెంబ్లీ బహిష్కరణపై పెద్ద చర్చ. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.
Tag: తాడేపల్లి
రాజధాని గ్రామాల్లో రైతు కూలీ పింఛన్ల పునరుద్ధరణ – చంద్రబాబు, పవన్, లోకేష్కు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు
రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు తిరిగి రైతు కూలీ పింఛన్లు పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం. రూ.5,000 చొప్పున మంజూరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్కు ప్రజల నుంచి ధన్యవాదాలు.