ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ చదువుతున్న 3.93 లక్షల ఎస్సీ విద్యార్థులకు రూ.382.66 కోట్లు విడుదల చేసింది. కేంద్రం వాటా మరో 20 రోజుల్లో తల్లుల ఖాతాల్లోకి జమ కానుంది.
Tag: తల్లికి వందనం
తల్లికి వందనం రెండో విడత జాబితా విడుదల – జూన్ 10న రూ.13,000 డబ్బులు అకౌంట్లోకి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో రెండో విడత నిధులు జూన్ 10న విడుదల చేయనుంది. కొత్తగా చేరిన విద్యార్థుల తల్లులతో పాటు మొదటి విడతలో డబ్బులు రానివారికి రూ.13,000 చొప్పున జమ చేయనుంది. వెబ్సైట్ ద్వారా పేరు చెక్ చేసుకోండి.
తల్లికి వందనం కాదు.. తల్లులకు వేదన, సర్వే తప్పిదం….
శీతలజలాల కొండలు.. కానీ సంక్షేమం అందని కొండా.పలాస మండలం శివారులో గల గిరిజన గ్రామం సవరరామకృష్ణాపురంలోని విద్యార్థుల తల్లులపై ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం వర్తించకపోవడం గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తికి దారి […]