ఒడిశాలోని పూరీలో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. మృతిచెందిందని భావించి చితిని సిద్ధం చేసిన కుటుంబ సభ్యులను షాక్‌కు గురుచేస్తూ 86 ఏళ్ల వృద్ధురాలు చితిపై నుంచి లేచి కూర్చుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.