అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు నాలుగు రోజులపాటు అడవిలో తలదాచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు గుర్తించి, సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.