ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ఏపీ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్, అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలు, అలాగే సెప్టెంబర్ 6న అనంతపురంలో జరగనున్న “సూపర్-6 సూపర్ హిట్ సభ” వివరించారు.