ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ హతమయ్యారు. ఇన్సాస్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం.