APUWJ మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసిల్దార్ కార్యాలయాలకు వినతిపత్రాలు సమర్పించారు. అక్రిడిటేషన్, హెల్త్ స్కీం, ఇళ్ల స్థలాలు, పింఛన్ పథకంపై ప్రధాన డిమాండ్లు.