మంగళగిరి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం – జర్నలిస్టులకు సభ్యత్వ రశీదుల అందజేత

మంగళగిరి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై చర్చించడంతో పాటు సభ్యత్వ రశీదుల అందజేత కార్యక్రమం నిర్వహించారు.

ఏపీజేఎఫ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం – విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. జర్నలిస్టుల అక్రిడేషన్, ఇళ్ల పట్టాలు, హెల్త్ కార్డులు, యాక్సిడెంట్ పాలసీ వంటి కీలక సమస్యల పరిష్కారానికి డిమాండ్లు చేసింది.