మంగళగిరిలో జనసేన ఎదుగుదల అడ్డుకుంటున్నారు: కాపరౌతు సుందరయ్య ఆరోపణలు

మంగళగిరిలో జనసేన పార్టీ ఎదుగుదల అడ్డుకుంటున్నారని కాపరౌతు సుందరయ్య ఆరోపించారు. నామినేటెడ్ పదవులు, అంతర్గత విభేదాలపై తీవ్ర విమర్శలు.

సుగాలి ప్రీతీ కేసులో కూటమి సంచలన నిర్ణయం – మరోసారి సీబీఐ విచారణకు ఆదేశాలు

సుగాలి ప్రీతీ కేసు 2017 నుండి వివాదాస్పదంగానే ఉంది. కూటమి ప్రభుత్వం మరోసారి సీబీఐకి అప్పగించగా, పవన్ కళ్యాణ్ ఆందోళనలు, రాజకీయ విమర్శలు, వైసీపీ-జనసేన వాదనలు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి.

రాజధాని గ్రామాల్లో రైతు కూలీ పింఛన్ల పునరుద్ధరణ – చంద్రబాబు, పవన్, లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు

రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు తిరిగి రైతు కూలీ పింఛన్లు పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం. రూ.5,000 చొప్పున మంజూరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌కు ప్రజల నుంచి ధన్యవాదాలు.

జనసేనలో క్రమశిక్షణ కీలకం – 2029 ఎన్నికల దిశగా నిర్ణయాత్మక అడుగులు

2029 ఎన్నికల లక్ష్యంగా జనసేన కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి క్రమశిక్షణకు విఘాతం కలిగించే నేతలను పక్కన పెడుతూ పవన్ కళ్యాణ్ కీలక సంకేతాలు పంపుతున్నారు.