కుంభమేళా తరహాలో అమరావతిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5 తేదీల్లో జరుగనున్నాయి. 60 దేశాల ప్రతినిధులు, మూడు రాష్ట్రాల సీఎం లు హాజరుకానున్నారు. కవుల సమ్మేళనాలు, సాహిత్య ప్రదర్శనలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు హైలైట్ కానున్నాయి.