కాకినాడ జిల్లాలోని సోమవారం గ్రామం వద్ద పెళ్లి కారు అదుపు తప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు.