జగన్ రైతు పరామర్శ యాత్ర – వాస్తవాలకన్నా అబద్ధాలే ఎక్కువ, ప్రజల్లో వ్యంగ్యానికి గురైన వైసీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుపాను అనంతరం నిర్వహించిన రైతు పరామర్శ యాత్ర ప్రజల్లో వ్యంగ్యానికి గురైంది. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, స్థిరీకరణ నిధి వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజల్లో జాలి కరువైపోయిందా? వైసీపీ నేతల అరెస్టులపై స్పందించని ప్రజాస్వామ్యం

జగన్ వాపోతున్నారు – వైసీపీ నేతలపై చిన్నచిన్న కేసులు పెట్టి జైలుకెళ్తున్నారని. కానీ ప్రజలు మాత్రం స్పందించట్లేదు. ఎందుకిలా? జగన్ పాలనా శైలి, వైఖరి ప్రజల్లో ఎంత విశ్వాసం కోల్పోయిందనే దానిపై గాఢమైన విశ్లేషణ.