ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తుపాను అనంతరం నిర్వహించిన రైతు పరామర్శ యాత్ర ప్రజల్లో వ్యంగ్యానికి గురైంది. పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, స్థిరీకరణ నిధి వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.