మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో 11ఏళ్ల విద్యార్థి కువారా చిరుత దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన పెద్దలందరినీ ఆశ్చర్యపరిచింది. స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా జరిగిన దాడిని సాహసంతో తిప్పికొట్టి గ్రామస్తులను అప్రమత్తం చేసిన చిన్నారి కథ.
Tag: జంతు దాడులు
చిత్తూరులో ఏనుగుల దాడి కలకలం: రైతు మృతి, నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం
చిత్తూరు జిల్లా కొత్తూరులో ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణంరాజు మృతి చెందారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. అటవీశాఖ నిర్లక్ష్యాన్ని నిలదీశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.