మావోయిస్టులు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసి ఆయుధాలు వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆపరేషన్ కగార్ కూంబింగ్ నిలిపితే ఆయుధ విరమణ తేదీని వెల్లడిస్తామని తెలిపారు. ఈ సంచలన లేఖ జాతీయస్థాయిలో ఆసక్తి రేపుతోంది.
Tag: ఛత్తీస్గఢ్ వార్తలు
ఛత్తీస్గఢ్లో ఘోర రైలుప్రమాదం – 10 మంది మృతి, పలువురికి గాయాలు
ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ జిల్లాలో లాల్ఖాదన్ సమీపంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టడంతో 10 మంది మృతి చెందారు. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి స్పందించారు.