సంక్రాంతి వేళ చైనా మాంజా ప్రాణాంతకంగా మారింది. హైదరాబాద్‌లో చైనా మాంజాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు, ఫ్లాగ్ మార్చ్, సీజ్‌లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.