నరేంద్ర మోడీ ప్రభుత్వం SMEs, MSMEs కోసం రూ.5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టింది. వ్యాపారులు తక్షణ ఆర్థిక సౌకర్యం, వర్కింగ్ క్యాపిటల్, రివార్డులు, EMI సౌకర్యాలను పొందవచ్చు.