ఏపీలో రైతులకు గుడ్ న్యూస్..! ఉల్లి రైతుల అకౌంట్లలో రూ.50 వేల చొప్పున జమ

ఉల్లి ధరలు పడిపోవడంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. హెక్టారుకు రూ.50 వేల చొప్పున 20,913 మంది రైతులకు రూ.104.57 కోట్లు సాయం అందిస్తోంది.

Weather Update: కాకినాడ–మచిలీపట్నం మధ్య తీరం దాటిన మొంథా తుపాను – భారీ వర్షాలతో ఏపీ తీరప్రాంతం కలవరంలో

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను కోస్తాంధ్రను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కాకినాడ–మచిలీపట్నం మధ్య తీరం దాటిన తుపానుతో భారీ వర్షాలు, గాలులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది.

సైబర్ కమాండోలుగా కొత్త కానిస్టేబుల్స్: ఆధునిక పోలీసింగ్ వైపు ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో 6,024 కొత్త కానిస్టేబుళ్లను సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఆన్‌లైన్ మోసగాళ్లను అరికట్టేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైబర్ నిపుణుల క్లాసులు ప్రారంభం కానున్నాయి.