గ్రామ సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్స్’గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త విజన్ ప్రకారం ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు సర్కారు చర్యలు ప్రారంభించింది.