ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ఏపీ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్, అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలు, అలాగే సెప్టెంబర్ 6న అనంతపురంలో జరగనున్న “సూపర్-6 సూపర్ హిట్ సభ” వివరించారు.
Tag: గోదావరి పుష్కరాలు
గోదావరి జిల్లాల ప్రజలకు శుభవార్త: అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్కు జూన్ 26న శంకుస్థాపన
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధికి కీలకంగా నిలిచే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్కు జూన్ 26న శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్కు ప్రారంభకంకణం పూయనున్నారు. […]