అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి కీలకంగా నిలిచే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్‌కు జూన్ 26న శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్‌కు ప్రారంభకంకణం పూయనున్నారు. […]