గుంటూరులో వైసీపీ నిరసనల్లో ఉద్రిక్తత – అంబటి రాంబాబు, సీఐ మధ్య ఘర్షణ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో గుంటూరులో ఉద్రిక్తత చెలరేగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో జరిగిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

గుంటూరులో ప్లాస్టిక్‌ వ్యర్థాలకు ఎండ్‌కార్డ్: కేజీ ప్లాస్టిక్‌తో గాంధీ పార్కులోకి ఉచిత ప్రవేశం

గుంటూరు, జూన్ 7:పర్యావరణ పరిరక్షణకు ప్రతిబద్ధంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (GMC) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. నగరాన్ని ప్లాస్టిక్‌రహితంగా మలచే దిశగా చర్యలు చేపడుతున్న అధికారులు, గాంధీ పార్కులోకి ప్రవేశాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల […]