ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో గుంటూరులో ఉద్రిక్తత చెలరేగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో జరిగిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
Tag: #గుంటూరు
గుంటూరులో ప్లాస్టిక్ వ్యర్థాలకు ఎండ్కార్డ్: కేజీ ప్లాస్టిక్తో గాంధీ పార్కులోకి ఉచిత ప్రవేశం
గుంటూరు, జూన్ 7:పర్యావరణ పరిరక్షణకు ప్రతిబద్ధంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (GMC) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. నగరాన్ని ప్లాస్టిక్రహితంగా మలచే దిశగా చర్యలు చేపడుతున్న అధికారులు, గాంధీ పార్కులోకి ప్రవేశాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల […]