కార్తీకమాసం పూజల సమయంలో వెలిగించిన దీపాన్ని ఒక కాకి ఎత్తుకెళ్లడంతో తాటాకు ఇళ్లపై మంటలు అంటుకుని నాలుగు గుడిసెలు దగ్ధమయ్యాయి. లక్షల రూపాయల నష్టం చోటుచేసుకుంది.