నేపాల్‌లో చిక్కుకున్న 217 తెలుగు పౌరులను సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ సమన్వయంతో ప్రత్యేక విమానాలు, మిలటరీ సాయం, హెలికాప్టర్లతో సహాయక చర్యలు జరుగుతున్నాయి. బాధితులకు ధైర్యం చెప్పిన లోకేష్ వివరాలు.