విశాఖపట్నంలో అత్తను దొంగ-పోలీసు ఆట పేరుతో హత్య చేసిన కోడలు, వికారాబాద్లో ఆస్తి కోసం మామపై పెట్రోలు పోసిన అల్లుడు – మానవ సంబంధాలను కుదిపేసే రెండు దారుణ ఘటనలు.
Tag: క్రైమ్ న్యూస్
భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేసి ఉరివేసుకున్న భర్త – ఖమ్మం జిల్లాలో విషాదం
ఖమ్మం జిల్లాలో షేక్ గౌస్ అనే వ్యక్తి భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేసి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు.
పెళ్లికి ముందు షాక్! వధువు తండ్రితో వరుడి తల్లి పరారై సంచలనం సృష్టించిన ఘటన
మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో చోటుచేసుకున్న ఆశ్చర్యకర ఘటన. పెళ్లికి ముందు వధువు తండ్రితో వరుడి తల్లి పారిపోవడంతో ఇరు కుటుంబాలు షాక్లో. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
పంజాబ్లో దారుణం – జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడిని స్నేహితులే కాల్చిచంపారు
పంజాబ్లో జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు తేజ్పాల్ సింగ్ను స్నేహితులే కాల్చిచంపిన ఘటన సంచలనం రేపింది. లూథియానా జిల్లాలో పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మధ్యప్రదేశ్లో సంచలనం: వివాహితతో కారులో శృంగారం చేసిన అధ్యాత్మిక ప్రచారకర్త రెడ్హ్యాండెడ్గా పట్టుబడి దెబ్బలు తిన్న ఘటన
మధ్యప్రదేశ్ రేవాలో అధ్యాత్మిక ప్రచారకర్త భాస్కరాచార్య వివాహితతో కారులో శృంగారంలో పాల్గొంటూ పట్టుబడ్డాడు. ఆ మహిళ భర్త చేసిన దాడితో పాటు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆధార్ కార్డు లేదనే నెపంతో రోగిని చేర్చుకోని ఆసుపత్రి సిబ్బంది – మార్చూరీలోంచి కదిలిన రోగి!
మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో మానవత్వం మర్చిపోయిన ఘటన. ఆధార్ కార్డు లేకపోవడంతో రోగిని చేర్చుకోలేదు. రెండు రోజుల పాటు వైద్యం లేక ఇబ్బంది పడిన రోగిని మార్చూరీలో ఉంచారు, తరువాత కదలికలు కనిపించడంతో సంచలనం.
మధ్యప్రదేశ్లో సంచలనం: స్నేహితురాలి ఇంట్లో చోరీ చేసిన మహిళా డీఎస్పీ
భోపాల్లోని జహంగీరాబాద్ ప్రాంతంలో డీఎస్పీ కల్పన రఘువంశీ తన స్నేహితురాలి ఇంట్లో రూ.2 లక్షలు, మొబైల్ ఫోన్ దొంగిలించిన ఘటనతో మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో కలకలం. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు.
మహారాష్ట్రలో దారుణం: మహిళా వైద్యురాలిపై ఎస్సై నాలుగుసార్లు అత్యాచారం – ఆత్మహత్యతో సంచలనం
మహారాష్ట్ర సతరా జిల్లాలో మహిళా వైద్యురాలిపై ఎస్సై గోపాల్ బడ్నే నాలుగుసార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు తన అరచేతిపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. సీఎం ఫడ్నవీస్ ఆదేశాలపై ఎస్సై సస్పెండ్ అయ్యాడు.
‘పాత మొబైల్ ఫోన్లు ఇస్తే ప్లాస్టిక్ సామాన్లు’ — వెనుక ఉన్న సైబర్ ముఠా రహస్యాలు బయటపడ్డాయి!
‘పాత మొబైల్కి ప్లాస్టిక్ సామాన్లు ఇస్తాం’ అంటూ ప్రజలను మోసగిస్తున్న బీహార్ గ్యాంగ్ పట్టుబడింది. దుమ్ముగూడెం పోలీసులు 150 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన – చితిలో బంగారం కోసం దొంగతనం, కపాలం ఎత్తుకెళ్లిన దుండగులు
మహారాష్ట్ర జల్గావ్లో వృద్ధురాలి చితిలో బంగారం కోసం దొంగలు పడ్డారు. బూడిద గాలించి కపాలం, ఎముకలను ఎత్తుకెళ్లిన ఘటన స్థానికులను షాక్కు గురిచేసింది. పోలీసులు విచారణలో ఉన్నారు.