తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. జనవరి 5 నుంచి 12 వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సంక్రాంతికి చలి గరిష్ఠ స్థాయికి చేరే సూచనలు ఉన్నాయి.