హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం. కొండచరియలు విరిగిపడటంతో టూరిస్టు బస్సు ధ్వంసమై 18 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.