కాకినాడలో మహిళా కానిస్టేబుల్ జయశాంతి ట్రాఫిక్ ఇరుక్కున్న సమయంలో అంబులెన్స్‌కు దారి చూపుతూ భారీ ప్రశంసలు పొందారు. ఆమె సేవా భావం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.