కర్నూలు జిల్లా బూదూరు గ్రామానికి చెందిన చిన్నారి జెస్సీకి కేజీబీవీ సీటు రాక చదువు ఆగిపోయింది. పత్తి చేలో కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైన జెస్సీకి మంత్రి నారా లోకేశ్ విద్యావకాశం కల్పించారు. విద్య ప్రాధాన్యతను గుర్తు చేస్తూ తల్లిదండ్రులకు బడికి పంపాలని పిలుపునిచ్చారు.