ఉత్తర ప్రదేశ్‌లో అలీఘర్‌లో కర్వాచౌత్ రోజు 12 వధువులు తమ భర్తలకు మత్తుమందు ఇచ్చి నగలు, డబ్బుతో పారిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ మోసం వెనుక ఉన్న బ్రోకర్ల ముఠాను పోలీసులు వెతుకుతున్నారు.