బాపట్ల జిల్లాలో కర్లపాలెం మండలం సత్యవతిపేట వద్ద కారు, లారీ ఢీకొని నలుగురు మృతి చెందిన విషాదం. ఇద్దరు చిన్నారులు గాయాలు. ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి సంగీత్ వేడుక నుంచి తిరుగు ప్రయాణంలో ప్రమాదం.