ఛత్తీస్‌గడ్–తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మరోసారి మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య కాల్పులు జరిగాయి. సుమారు గంట పాటు కొనసాగిన ఈ ఘటనలో ఇరువైపులా ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.