కర్నూలు బస్సు ప్రమాదం వెనుక దాగున్న భయంకర నిజాలు – 19 మంది ప్రాణాలు బలిగొన్న రహస్యాలు వెలుగులోకి

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం వెనుక దాగున్న నిజాలు బయటపడ్డాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, ఇతర బస్సు డ్రైవర్ల మానవత్వలేమి, మిస్సయిన సెల్‌ఫోన్ ట్విస్ట్ – మొత్తం వివరాలు చదవండి.

ఏపీలో టమోటా ధరలు పతనం – రైతుల ఆందోళన, ప్రభుత్వ హామీ

ఆంధ్రప్రదేశ్‌లో టమోటా ధరలు కిలోకు రూపాయికి పడిపోవడంతో రైతులు నిరసనకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసిన రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. మార్కెట్ పరిస్థితులు, వర్షాల ప్రభావం, ప్రభుత్వ చర్యలు వివరాలు.

కర్నూలు జిల్లా గ్రామీణ విలేఖరులకు పునశ్చరణ తరగతులు

కర్నూలు జిల్లా గ్రామీణ విలేఖరుల కోసం సెప్టెంబర్ 13,14 తేదీల్లో సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో పునశ్చరణ తరగతులు జరగనున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా, AI, క్రైమ్ రిపోర్టింగ్, గ్రామీణ కథనాలు, పత్రికా భాష తదితర అంశాలపై సీనియర్ జర్నలిస్టులు శిక్షణ ఇస్తారు.

ఫ్యాక్షన్ నుంచి విద్య వైపు – కప్పట్రాళ్ల యువత విజయగాథ

కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామం ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు ప్రతీకగా నిలిచింది. ఐపీఎస్ రవికృష్ణ దత్తత తీసుకున్న తర్వాత విద్యా ప్రేరణతో మార్పు చోటుచేసుకుంది. తాజా డీఎస్సీ-2025లో 8 మంది యువత ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం ఆ గ్రామానికి కొత్త గర్వకారణం.