ఉల్లి ధరలు పడిపోవడంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. హెక్టారుకు రూ.50 వేల చొప్పున 20,913 మంది రైతులకు రూ.104.57 కోట్లు సాయం అందిస్తోంది.
Tag: కర్నూలు రైతులు
వైఎస్ రాజారెడ్డి రాజకీయ ప్రవేశం: షర్మిల కుమారుడి ఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం మరో వారసుడు రంగప్రవేశం చేయబోతున్నారు. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి కర్నూలులో తన తొలి పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చి, కాంగ్రెస్ తరఫున భవిష్యత్లో కీలక పాత్ర పోషించబోతున్నారని అంచనా. జగన్–షర్మిల విభేదాల తర్వాత కుటుంబంలో కొత్త రాజకీయ చర్చ.