కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని 11 మంది మృతి చెందారు. బైక్ను ఢీకొనడం వల్ల కేబుల్ తెగి మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉండగా, ఇన్సూరెన్స్ గడువు ముగిసిన బస్సు నడిపారని షాకింగ్ వివరాలు బయటపడ్డాయి.