కర్నూలు జిల్లా గ్రామీణ విలేఖరుల కోసం సెప్టెంబర్ 13,14 తేదీల్లో సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో పునశ్చరణ తరగతులు జరగనున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా, AI, క్రైమ్ రిపోర్టింగ్, గ్రామీణ కథనాలు, పత్రికా భాష తదితర అంశాలపై సీనియర్ జర్నలిస్టులు శిక్షణ ఇస్తారు.